ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: చెవిటికల్లులో ఇసుక దోపిడీపై దేవినేని ఆగ్రహం

ABN, First Publish Date - 2021-08-15T19:03:51+05:30

కృష్ణా జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కృష్ణా జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘కృష్ణా నదీగర్భంలో ప్రొక్లైన్‌లు పెట్టి వందలాది లారీలతో లక్షల టన్నుల ఇసుక దోపిడీ. నిబంధనలకు విరుద్ధంగా నదిలో మెటల్ రోడ్లు, అర్ధరాత్రివేళ తవ్వకాలు. మీ నేతల జేబులు నింపేందుకు ప్రజల ప్రాణాలను ఫణంగా పెడతారా? చెవిటికల్లు నుండి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న మీ నేతలపై చర్యలేవి? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 

 




Updated Date - 2021-08-15T19:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising