ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంకుస్థాపన చేసిన ఇళ్లకే మళ్లీ శంకుస్థాపనలు: దేవినేని

ABN, First Publish Date - 2021-06-03T18:45:37+05:30

వైఎస్సార్ జగనన్న కాలనీ ప్రాజెక్ట్ ప్రారంభంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వైఎస్సార్ జగనన్న కాలనీ ప్రాజెక్ట్ ప్రారంభంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘6 నెలల క్రితమే 3 చోట్ల పైలాన్ ఆవిష్కరణ. శంకుస్థాపన చేసిన అవే ఇళ్లకు మళ్లీ శంకుస్థాపనలు. భూమి పూజ మాత్రం 2 సార్లు !. తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు కట్టిన టిడ్కో ఇళ్ళు ఇవ్వరు. ఏడాదికి 5 లక్షలన్నారు, 2 ఏళ్లయ్యాయి ఇళ్ళు కట్టరు, కట్టుకుంటామంటే ప్రభుత్వం వినదంటున్న లబ్దిదారులమాటలు వినబడుతున్నాయా? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.



Updated Date - 2021-06-03T18:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising