ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి: దేవినేని

ABN, First Publish Date - 2021-05-10T15:31:49+05:30

కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ దోపిడీకి పాల్పడటంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ దోపిడీకి పాల్పడటంపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘కరోనాతో చావులోనూ ప్రశాంతత కరువు. మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డిమాండ్ చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువ కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి. ప్రభుత్వాసుపత్రుల ఎదుటే యధేచ్ఛగా దందా. ఇదేం కర్మ అంటున్న బాధిత కుటుంబాల ఆవేదన వినబడుతుందా? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-05-10T15:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising