ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా

ABN, First Publish Date - 2021-01-25T18:22:26+05:30

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ప్రజలపై పన్నుల భారం విధించడంపై జగర్‌ సర్కార్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ప్రజలపై పన్నుల భారం విధించడంపై జగర్‌ సర్కార్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదకగా స్పందిస్తూ...‘‘పెట్రోల్, డీజిల్ ధరల్లో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్, దేశంలో మూడోస్థానం. అదనపువ్యాట్, రోడ్లపన్నులంటూ భారీగావడ్డింపు, సీఎన్‌జీని వదలనివైనం. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న ఏపీని నేడు అప్పులు తేవడం, పన్నులు వేయడంలో అగ్రగామిగా నిలిపి దేశం మొత్తం మనవైపు చూసేలా చేసిన మాట వాస్తవం కాదా?సీఎం జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-01-25T18:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising