ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలనలో విఫలమై మాటలు మార్చినమాట వాస్తవం కాదా?: దేవినేని

ABN, First Publish Date - 2021-01-21T17:13:27+05:30

ప్రజల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామన్నారు.. అధికారంలోకి వచ్చాక 6నెలల్లో ఇస్తామన్నారు. మాట మార్చి నాణ్యమైన బియ్యమని చెప్పి, 20నెలల తరువాత అదే బియ్యాన్ని పేరులో నాణ్యత చేర్చిఇస్తున్నారు. వాహనాల కొనుగోలు భారం వినియోగదారులపై మోపారు. పాలనలో విఫలమై మాటలు మార్చినమాట వాస్తవం కాదా?’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-01-21T17:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising