ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని చూసి ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..?: Devathoti

ABN, First Publish Date - 2021-07-31T16:22:11+05:30

కొండపల్లి అక్రమ మైనింగ్ విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనకు వెళ్తుంటే ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొండపల్లి అక్రమ మైనింగ్ విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనకు వెళ్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా ఎందుకు అక్రమ అరెస్టులు  చేస్తోందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు ప్రశ్నించారు. వైసీపీ నేతలు  అక్రమ మైనింగ్ చేయకపోతే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని చూసి ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం సహజ సంపదలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ.. భవిష్యత్ తరాల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. అరెస్టులతో తమ అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం అవివేకమని దేవతోటి నాగరాజు అన్నారు. 

Updated Date - 2021-07-31T16:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising