ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి పూచికపుల్లలా దళితుల ప్రాణాలు: దేవతోటి

ABN, First Publish Date - 2021-05-13T18:49:12+05:30

ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతున్నా కొవిడ్ బాధితుల్లో అత్యధికులు నిస్సహాయులైన దళితులే అని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతున్నా కొవిడ్ బాధితుల్లో అత్యధికులు నిస్సహాయులైన దళితులే అని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. అత్యధిక దళిత ఉద్యమకారులు చనిపోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. దళితుల ప్రాణాలు ప్రభుత్వానికి పూచికపుల్లలా అయిపోయాయని మండిపడ్డారు. మేధావుల మౌనం.. మూర్ఖుల సంఖ్య రెట్టింపుకు కారణమవుతుందని తెలిపారు. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం అన్న నెల్సన్ మండేలా స్ఫూర్తితో దళిత మేధావులంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దేవతోటి నాగరాజు కోరారు. 


Updated Date - 2021-05-13T18:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising