ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: Devathoti

ABN, First Publish Date - 2021-10-20T14:26:17+05:30

టీడీపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమమన్నారు. దాడులకు, బెదిరింపులకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయపడతారనుకోవటం పగటి కల అని తెలిపారు. చర్యకు ప్రతిచర్య అన్నట్టు ముందు రోజుల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని దేవతోటి నాగరాజు హెచ్చరించారు. 

Updated Date - 2021-10-20T14:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising