ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివంగత నేత కోడెలకు చంద్రబాబు నివాళి

ABN, First Publish Date - 2021-09-16T16:11:02+05:30

దివంగత టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ద్విదీయ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దివంగత టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ద్వితీయ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పల్నాటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి అన్నివేళలా అండగా నిలిచిన ఒక ధైర్యం డా.కోడెల శివప్రసాదరావు. అందుకే ప్రజలు ఆయనను పల్నాటి పులి అని పిలిచారు. కోడెల శివప్రసాదరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ ప్రజానేత స్మృతికి నివాళులు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


Updated Date - 2021-09-16T16:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising