ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలిడిటీ: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-06-23T18:51:03+05:30

వైసీపీ పాలనలో రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ పాలనలో  రాజ్యాంగం,  చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు. అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులపై పోలీసులు బైండోవర్ కేసులను నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.  దేశంలో కరోనా కేసులు తగ్గినా ఏపీలో  ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులకు రౌడీ షీట్లకు భయపడే నాయకులు  టీడీపీలో లేరన్నారు.  రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలిడిటీ అని అన్నారు. అధికారం ఉంది కదా అని జగన్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తే ముందు రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. హరివరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తిపై పోలీసులు పెట్టిన అక్రమ రౌడీషీట్ వెంటనే ఎత్తి వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-23T18:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising