ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: మచిలీపట్నం చేరుకున్న టీడీపీ అధినేత

ABN, First Publish Date - 2021-07-14T18:25:46+05:30

టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు బుధవారం మచిలీపట్నం చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు బుధవారం  మచిలీపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు చిత్ర పటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళర్పించారు. నరసింహారావుతో పాటు ఇటీవల కరోనాతో చనిపోయిన పార్టీ నేతలకు అధినేత నివాళులు అర్పించారు.  కొల్లు రవీంద్ర మామ, మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలోనే కొల్లు రవీంద్రను, కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. 

Updated Date - 2021-07-14T18:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising