ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి: Bonda uma

ABN, First Publish Date - 2021-09-13T15:30:06+05:30

వైసీపీ ప్రభుత్వం అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు పెరిగాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు పెరిగాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కింలు భ్రష్టుపట్టాయని మండిపడ్డారు. ట్రూఆప్ పేరుతో ఇప్పటికే రూ.3670 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపారన్నారు. ఇప్పుడు మళ్లీ రూ.2500 కోట్లు కరెంటు చార్జీలు పెంచటానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా  మన రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్లో సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2కే దొరుకుతుందన్నారు. కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారో వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కరెంటు ఛార్జీలు పైసా కూడా పెంచలేదని బోండా ఉమా అన్నారు. 

Updated Date - 2021-09-13T15:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising