ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేత Bonda uma కేసుపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-11-03T17:53:20+05:30

టీడీపీ నేత బోండా ఉమా కేసుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత బోండా ఉమా కేసుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిని దూషించారంటూ ఇటీవల బోండా ఉమాపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఉమా తరపు లాయర్‌ గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం... సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని పేర్కొంది. 

Updated Date - 2021-11-03T17:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising