ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనలో వైపీఎస్‌లుగా మారిన ఐపీఎస్‌లు: బోండా ఉమా

ABN, First Publish Date - 2021-01-16T14:23:00+05:30

డీజీపీ తాడేపల్లి ఆదేశాలతోనే దేవాలయలపై దాడి కేసును రాజకీయ కక్ష సాధింపు కేసుగా మారుస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డీజీపీ తాడేపల్లి ఆదేశాలతోనే దేవాలయలపై దాడి కేసును రాజకీయ కక్ష సాధింపు కేసుగా మారుస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలైన నిందితుల లిస్ట్ పోలీసుల దగ్గర ఉన్నా వైసీపీ వత్తిడితో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవాలయలలో కూడా మతమార్పిడులు చేస్తుండటం దారుణం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్టంలో విచ్చలవిడిగా మతమార్పిడులు పెరిగాయి వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎప్పుడూ లేని విధంగా జగన్ పాలనలో కొందరు ఐపీఎస్‌లు వైపీఎస్‌‌లుగా మారారన్నారు. సలహాదారుల ఆదేశాలను తుచతప్పక పాటిస్తున్నారని విమర్శించారు. అనేక సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా, రాష్ట్రంలో లా & ఆర్డర్ ఎక్కడా లేకపోయిన పట్టించుకోని ఐపీఎస్‌లు సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యలను పెడితే అరెస్టులు మాత్రం చేస్తున్నారని బోండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-01-16T14:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising