ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడికొండూరు ఘటనపై ఏం సమాధానం చెబుతారు?: బీదా రవిచంద్ర

ABN, First Publish Date - 2021-09-09T17:52:16+05:30

గుంటూరు జిల్లా మేడికొండూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత బీదా రవిచంద్ర ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుంటూరు జిల్లా మేడికొండూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత బీదా రవిచంద్ర ప్రశ్నించారు. జీరో ఎఫ్ఐఆర్ అని ఊదరగొట్టిన డీజీపీ..సత్తెనపల్లిలో కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదని నిలదీశారు. లోకేష్ కోసం పెట్టిన 3వేల మంది పోలీసుల బందోబస్తు..అత్యాచారాలు జరగకుండా ఉపయోగిస్తే బాగుంటుందని హితవుపలికారు. హైకోర్టు అక్షింతలు వేస్తున్నా కొంతమంది పోలీసు అధికారులలో మార్పు రావటం లేదని బీదా రవిచంద్ర అన్నారు. 

Updated Date - 2021-09-09T17:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising