ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తిగత ప్రకటనలు చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవు: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-03-03T18:40:27+05:30

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎవరు చేసినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ దౌర్జన్యాలపై ప్రజాస్వామ్యయుతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోరాటం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-03T18:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising