ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తలశిల’ వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

ABN, First Publish Date - 2021-01-17T06:18:01+05:30

‘తలశిల’ వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

జడ్జి అనితను సత్కరిస్తున్న మండవ, ప్రభాకరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగాయలంక  : తలశిల వంశీయులందరూ కలుసుకోవటం ఆనందంగా ఉందని నాంపల్లి చీఫ్‌ మెట్రో పాలిటన్‌ కోర్టు జడ్జి తలశిల అనిత అన్నారు. జడ్పీ పాఠశాల ఆడిటోరియంలో తలశిల వారి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్జి అనిత విచ్చేశారు. ఆత్మీయ సమ్మేళనాలతో వంశీకుల్లో ఐక్యత పెంపొందుతుందని ఆమె అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ మండవ బాలవర్ధిరావు, ప్రముఖ కాంట్రాక్టర్‌ తలశిల ప్రభాకరరావు జడ్జిని సత్కరించారు. తలశిల వెంకట చిదంబరరావు, యువ కవయిత్రి సబ్బినేని పద్మజ పాల్గొన్నారు. న్యాయవాది తలశిల అర్జునరావు పర్యవేక్షించారు.  


Updated Date - 2021-01-17T06:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising