ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.52.57లక్షలు

ABN, First Publish Date - 2021-10-28T06:21:00+05:30

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం దేవదాయ ధర్మాదాయశాఖ పర్యవేక్షణలో లెక్కించగా రూ.52.57 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ తెలిపారు.

ఆలయంలో కానుకల లెక్కింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోపిదేవి, అక్టోబరు 27 : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం దేవదాయ ధర్మాదాయశాఖ పర్యవేక్షణలో లెక్కించగా రూ.52.57 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ తెలిపారు. 70 రోజులకు  రూ,52,57, 601 నగదు, బంగారం 50 గ్రాముల బంగారం, 2 కేజీల 956 గ్రాముల వెండి, 43 అమెరికన్‌ డాటర్లు భక్తులు సమర్పించారన్నారు. దేవదాయశాఖ మచిలీ పట్నం ఇన్స్‌పెక్టర్‌ వి.సుధాకర్‌, ఎస్టేట్‌ దేవాలయాల ఉద్యోగులు భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T06:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising