ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల ప్రగతిపై సబ్‌కలెక్టర్‌ ఆరా..

ABN, First Publish Date - 2021-12-01T06:44:39+05:30

ఇబ్రహీంపట్నం సచివాయం-4ను మంగళవారం సబ్‌కలెక్టర్‌ జి.సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ఇబ్రహీంపట్నంలో సిబ్బందితో మాట్లాడుతున్న ప్రవీణ్‌చంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, నవంబరు 30: ఇబ్రహీంపట్నం సచివాయం-4ను మంగళవారం సబ్‌కలెక్టర్‌ జి.సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలు, టీకా డ్రైవ్‌, ఓటీఎస్‌, హౌసింగ్‌, పాలవెల్లువ పథకాల ప్రగతి తీరును అడిగి తెలుసుకున్నారు. బియ్యం కార్డు ఆధార్‌ నంబర్‌ సరిపోలన అన్ని కేసులపై ఏకీకృత నివేదికను సమర్పించాలని అటువంటి కేసుల పరిష్కారాన్ని కనుగోనడానికి రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని సిబ్బందిని ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ పథకాన్ని పరిశీలించారు. ఈ సమయంలో లబ్దిదారుల డేటాను సమీకరించడంలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఆయన ఆరా తీశారు. తహసీల్దార్‌ ఎం.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-01T06:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising