ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయండి

ABN, First Publish Date - 2021-03-03T06:26:26+05:30

బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయా లని వినతి పత్రం అందజేశారు

మంత్రి పేర్ని నానికి వినతిపత్రం అందజేసిన ఓబులేసు, ఉమామహేశ్వరరావు, ముజఫర్‌ అహ్మద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి పేర్ని నానికి వినతి

బస్‌స్టేషన్‌, మార్చి 2 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ 5న జరిగే బంద్‌కు మద్దతుగా ఆ రోజు ఆర్టీసీ బస్సులను నిలిపివేయా లని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని మంగళవారం విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక కన్వీనర్‌ జి.ఓబులేసు, నాయకులు వి.ఉమామహేశ్వరరావు, ముజఫర్‌ అహ్మద్‌ కలిసి వినతి పత్రం అందజేశారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని మంత్రిని వారు కోరారు.



Updated Date - 2021-03-03T06:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising