ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన తెనాలి శ్రవణ్

ABN, First Publish Date - 2021-02-06T18:07:42+05:30

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌తో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ శనివారం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌తో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో  సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాల్సిందిగా ఈ సందర్భంగా ఎస్ఈసీని శ్రవణ్ కోరారు. మన్నవ, జూపూడి, సీతారాంపురం,మాచవరం, మునిపల్లె, బ్రాహ్మణ కోడురు, దొప్పలపూడి గ్రామాలు సమస్యాత్మకమని..ఆయా గ్రామాల్లో అదనపు బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని శ్రవణ్  విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-02-06T18:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising