ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో సీఐ సాయి రమేష్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-18T05:53:10+05:30

రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో విజయవాడ క్రైమ్‌ సీఐ బోనం సాయిరమేష్‌ (52) కరోనాతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, మే 17: రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో విజయవాడ క్రైమ్‌ సీఐ బోనం సాయిరమేష్‌ (52) కరోనాతో మృతి చెందారు. ఆయనకు భార్య ఉన్నారు. గతంలో ఆయన రాజమహేంద్రవరంలో పలు స్టేషన్లలో సీఐగా విధులు నిర్వహించారు. ఇటీవల వీఆర్‌లో ఉన్న ఆయన్ని తాత్కాలికంగా విజయవాడ క్రైమ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన ఆయన రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌కు చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. సీఐ సాయిరమేష్‌ మృతిపట్ల అర్బన్‌ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్‌, అడిషనల్‌ ఎస్పీలు, సహచర సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఐ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.   


Updated Date - 2021-05-18T05:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising