ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినముత్తేవి సచివాలయంలో పత్తాలేని సిబ్బంది

ABN, First Publish Date - 2021-04-16T06:56:50+05:30

సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవటం, తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు.

కుర్చీలన్నీ ఖాళీగా ...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూచిపూడి : సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవటం, తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. చినముత్తేవి గ్రామ సచివాలయంలో తొమ్మిది మంది ఉద్యోగులకు గురువారం 12 గంటల సమయంలో నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన వారి గురించి  కార్యదర్శి వరప్రసాద్‌ను అడుగగా, మిగిలిన ఉద్యోగులు ఫీల్డ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది లేక కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సమస్యలపై వచ్చిన అర్జీదారులు ఊసూరుమంటూ వెనుతిరిగారు.

Updated Date - 2021-04-16T06:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising