ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల దుర్మరణం

ABN, First Publish Date - 2021-04-13T06:32:52+05:30

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, ఏప్రిల్‌ 12 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి మితిమీరిన వేగంతో వచ్చిన ఒక క్రేన్‌ గూడవల్లి సెంటర్లో ఆగి ఉన్న  మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టడంతో జక్కులనెక్కలం గ్రామానికి చెందిన రైతులు కాట్రు వెంకటేశ్వరరావు(68), మాకుల కోటేశ్వరరావు(60) ప్రాణాలను కోల్పోయారు. ఉప్పులూరు నుంచి వస్తూ, జాతీయ రహదారిని దాటి స్వగ్రామమైన జక్కులనెక్కలం వెళ్లేందుకు బైక్‌పై ఆగి ఉన్న వారిని, కేసరపల్లి వైపు నుంచి ఉప్పులూరు వైపు వెళుతున్న క్రేన్‌ వేగంగా వచ్చి ఢీకొనడంతో కాట్రు వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్టు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-13T06:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising