ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేని అరెస్టును నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతి

ABN, First Publish Date - 2021-07-31T06:03:21+05:30

దేవినేని అరెస్టును నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతి

వినతి పత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూలై 30: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసులు, అరెస్టును నిరసిస్తూ టీడీపీ మండల నేతలు శుక్రవారం నూజివీడు రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం జైలులో ఉన్న ఉమాకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు తాతా పోతురాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ, సెక్రటరీ దూరు బాలాకృష్ణ, సుభాని, వార్డు మెంబర్‌ దుర్గారావు, మద్దినేని శ్రీను, బుడిపూటి వెంకట్రావు, లంక లితీష్‌, చారుగుండ్ల ప్రసాద్‌, కరీందాదా, రోశయ్య, జానీ, జల్లి కృష్ణ, ఉప్పు రాజగోపాల్‌, రమణారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising