ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-11-07T20:21:34+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రామాలాడుతూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రామాలాడుతూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, డ్రైనేజి పన్ను, కరెంట్ బిల్లులు పెంచుతున్నది ఎవరో ప్రజలకు తేటతెల్లమైందన్నారు. ప్రజలపై భారాలు మోపుతూ ఆదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే పోర్టులు, సోలార్ విద్యుత్‌, బొగ్గు కొనుగోలు అంతా ఆదానీకే అప్పగించారని, రాష్ట్రాన్ని దోచి పెట్టడానికే జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నారని రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-11-07T20:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising