ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు.. దాడులు కూడా జరిగే ప్రమాదం..: రఘురామ

ABN, First Publish Date - 2021-11-06T20:10:58+05:30

అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ఆ మంత్రి వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. మంగళగిరి, తాటికొండ ప్రజలపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


బద్వేలు ఉప ఎన్నిక గెలుపు నిజమైన గెలుపు కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు రెక్కీ నిర్వహించారని, దీనిపై ఆధారాలతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. ఏపీ డీజీపీ అడిగితే ఆధారాలు అందజేస్తానన్నారు. సోలార్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-06T20:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising