ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాల్లో స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలి

ABN, First Publish Date - 2021-04-19T06:29:30+05:30

గ్రంథాలయాలకు వచ్చే పాఠకులు ప్రశాంత వాతావరణలో పఠనం కొనసాగించే స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత గ్రం థాలయ నిర్వాహకులదేనని ప్రిన్సిపల్‌ సెక్రటరీ (సెకండరీ ఎడ్యుకేషన్‌) బి. రాజ శేఖర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 18: గ్రంథాలయాలకు వచ్చే పాఠకులు ప్రశాంత వాతావరణలో పఠనం కొనసాగించే స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత గ్రం థాలయ నిర్వాహకులదేనని ప్రిన్సిపల్‌ సెక్రటరీ (సెకండరీ ఎడ్యుకేషన్‌) బి. రాజ శేఖర్‌ అన్నారు. స్వచ్ఛ క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం ఎంజీ రోడ్డులోని ఠా గూర్‌ స్మారక గ్రంథాలయాన్ని సందర్శించారు. పాఠకులకు ఏర్పాటు చేసిన మౌ లిక సదుపాయాలు పరిశీలించారు. పాఠకులను సమస్యల గురించి తెలుసుకు న్నారు. పుస్తకాలు, లైబ్రరీలోని విభాగాలు గురించి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కంచర్ల నాగరాజు అధికారులకు వివరించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వీ, పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు డి. దేవానంద రెడ్డి, లైబ్రేరియన్‌-2 ఏ. రామచంద్రుడు పాల్గొన్నారు. అనంతరం సత్యనారాయణపురం, రామకృష్ణాపురం పౌర గ్రంథాలయాలను సందర్శించారు.

Updated Date - 2021-04-19T06:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising