ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ కోతలు అవాస్తవం: సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-17T05:59:18+05:30

విద్యుత్‌ కోతలు అవాస్తవం: సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): దసరా తర్వాత పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్‌ కోతలు ఉంటాయని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తమని సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పట్టణాల్లో రాత్రి తొమ్మిది గంటల తర్వాత, నగరాల్లో రాత్రి 11 గంటల తర్వాత, గ్రామాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత విద్యుత్‌ కోతలు ఉంటాయని అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 


Updated Date - 2021-10-17T05:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising