ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న 748 మంది ఉద్యోగులు

ABN, First Publish Date - 2021-03-09T06:46:31+05:30

నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకున్నారని వీఎంసీ కమిషనర్‌, అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ ప్రసన్న వెంకటేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, మార్చి 8 : నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకున్నారని వీఎంసీ కమిషనర్‌, అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ ప్రసన్న వెంకటేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుమ్మల పల్లి కళాక్షేత్రంలో  64 డివిజన్‌లకు సంబంధించి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నెల 7 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో మొదటి రోజు 242 మంది, రెండో రోజు 506 మంది ఉద్యోగులు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. 190 మందికి సర్వీసు ఓట్లను వినియోగించుకోవడానికి సర్వీస్‌ సిబ్బందికి పోస్ట్‌ ద్వారా పంపించామని కమిషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T06:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising