ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం

ABN, First Publish Date - 2021-04-22T06:12:43+05:30

పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, ఏప్రిల్‌ 21 : పేదలకు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాల యంలో నియోజకవర్గంలోని 75మందికి మంజూరైన రూ.50,26,500 లక్షల చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు అనగాని రవి, మేచినేనిబాబు, పడమట సురేష్‌, ఎన్‌విఆర్‌, పడమట రంగారావు, గుడిసే బాలస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T06:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising