ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరకు విద్యుత్ కొనుగోలు ఎందుకు?: పయ్యావుల కేశవ్

ABN, First Publish Date - 2021-11-09T20:28:10+05:30

ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌తో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సింగరేణి భవన్‌లో భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌తో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఒప్పందం గురించి తెలుసుకున్నానన్నారు. రైతుల కోసం విద్యుత్ కొనుగోలు చేయడం తప్పుపట్టడం లేదన్నారు. అయితే మార్కెట్‌లో తక్కువ ధరకు సోలార్ విద్యుత్ దొరుకుతోందని, అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు విషయాన్ని కమిషన్ దృష్టికి తెచ్చానన్నారు. వినియోగదారులపై భారం పడకుండా కమిషన్ పనిచేయాలని సూచించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.

Updated Date - 2021-11-09T20:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising