ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడిరైతు కుటుంబాలకు అండగా క్షీరబంధు

ABN, First Publish Date - 2021-10-28T06:21:28+05:30

పాడిరైతు కుటుంబాలకు అండగా క్షీరబంధు

బేబీసరోజినికి చెక్కు అందజేస్తున్న పట్టాభిరామ్‌, సంపత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, అక్టోబరు 27 : ఆపద సమయంలో క్షీరబంధు పథకం ద్వారాపాడిరైతు కుటుంబాలకు కృష్ణామిల్క్‌ యూనియన్‌ అండగా నిలుస్తోందని పాల సొసైటీ అధ్యక్షుడు కన్నికంటి పట్టాభిరామ్‌ అన్నారు. హనుమాన్‌జంక్షన్‌ క్లస్టర్‌ పరిధిలోని ఎం.ఎన్‌.పాలెంలో ఇటీవల మరణించిన పాలసొసైటీ సభ్యుడు బోయపాటి వెంకట సుబ్బా రావు భార్య బేబీసరోజినికి క్షీరబంఽధు పథకం ద్వారా మంజూరైన రూ.50 వేల చెక్కును మేనేజర్‌ వి.వి.సం పత్‌కుమార్‌తో కలిసి ఆయన బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ ప్రసాద్‌, గోపాలరావు, శ్రీమన్నారాయణ, కార్యదర్శులు రాంబాబు, అజంత, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising