ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బందరులో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-24T07:03:58+05:30

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్‌ అందిస్తున్నామని జనసేన నియోజక వర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ అన్నారు. ఆంధ్రజాతీయ కళాశాలకు సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ బ్యాంక్‌ను బండి రామకృష్ణ బుధవారం ప్రారంభించి ప్రసంగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 23 : చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్‌ అందిస్తున్నామని జనసేన నియోజక వర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ అన్నారు.  ఆంధ్రజాతీయ కళాశాలకు సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ బ్యాంక్‌ను బండి రామకృష్ణ బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. పార్టీలకతీతంగా అందరికీ ఆక్సిజన్‌ బ్యాంక్‌ ద్వారా సేవలం దిస్తున్నామన్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఏవిధమైన సేవలం దించారో అదే విధమైన సేవలు కొవిడ్‌ రోగులకు అందిస్తున్నామన్నారు. గడ్డం రాజు, వంపుగడల చౌదరి, కూనపరెడ్డి ప్రసాద్‌, మహమ్మద్‌ సమీర్‌, చింతల వంశీ, మోకా రవి, చలం, తాతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T07:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising