ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబద్ధతకు నిలువెత్తు నిదర్శన నడకుదిటి

ABN, First Publish Date - 2021-04-19T06:03:30+05:30

దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి చేసిన సేవలు తెలుగు జాతి మరువలేనివని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రులు పితాని, పిన్నమనేని నివాళి

 మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 18 : దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి చేసిన సేవలు తెలుగు జాతి మరువలేనివని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. కొల్లు రవీంద్ర ఇంటివద్ద జరిగిన సంతాపసభలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తదితరులు పరామర్శించారు. నడకుదిటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  పిన్నమనేని మాట్లాడుతూ, నిజాయితీకి, నిబద్ధతకు నడకుదిటి నిలువెత్తు నిదర్శనమన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, తాను నమ్మిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు కొత్తపల్లి నాగేంద్ర కుమార్‌, గొర్రె పాటి గోపీచంద్‌, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, యండి ఇలియాస్‌ బాషా , పిప్పళ్ళ కాంతారావు, వాడపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.   



Updated Date - 2021-04-19T06:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising