ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే స్టేడియంలో మల్టీజిమ్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2021-07-24T06:22:14+05:30

విజయవాడ రైల్వే స్టేడియంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సికింద్రాబాద్‌ ఆధ్వర్యంలో స్పాన్సర్‌ చేసిన 12వ మల్టీజిమ్‌ను అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ జేకే జైన్‌ శుక్రవారం ప్రారంభించారు.

జిమ్‌ను ప్రారంభించి అథ్లెట్లతో మాట్లాడుతున్న జేకే జైన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వే స్టేడియంలో మల్టీజిమ్‌ ప్రారంభం 

భవానీపురం, జూలై 23: విజయవాడ రైల్వే స్టేడియంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సికింద్రాబాద్‌ ఆధ్వర్యంలో స్పాన్సర్‌ చేసిన 12వ మల్టీజిమ్‌ను  అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ జేకే జైన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఇంటర్నేషనల్‌, నేషనల్‌ అథ్లెట్స్‌ సౌమ్య, జి. కార్తీక, అఖిలతో జైన్‌ ముఖాముఖి మాట్లాడారు. ఈ జిమ్‌ తమ లాంటి క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. జైన్‌ను డివిజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ కె.శ్రీనివాస్‌, మాజీ కబడ్డీ ప్లేయర్‌ ఎన్‌. అర్జునరావులు సత్కరించారు.

Updated Date - 2021-07-24T06:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising