ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: ముద్దరబోయిన

ABN, First Publish Date - 2021-10-15T06:55:54+05:30

జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: ముద్దరబోయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాట్రాయి, అక్టోబరు 14: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశం అవుతోందని, ప్రజలు మేల్కోకపోతే భావితరాలకు మనుగడ ఉండదని టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. మండలంలోని పోలవరంలో చల్లగుళ్ల కృష్ణయ్య మామిడి తోటలో గురువారం టీడీపీ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కినేని చందు, బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, చిట్టిబాబు, రామచంద్రరావు, అత్తులూరి శ్రీనివాసరావు,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-15T06:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising