ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్చి నారు కొని మోసపోయాం..ఆదుకోండి!

ABN, First Publish Date - 2021-12-04T06:32:18+05:30

మిర్చి నారు కొని మోసపోయాం..ఆదుకోండి!

కొల్లికూళ్లలో పూత, పిందె రాని మిర్చి పైర్లను పరిశీలిస్తున్న రైతు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కొల్లికూళ్ల రైతుల విజ్ఞప్తి

పెనుగంచిప్రోలు, డిసెంబరు 3: మండలంలోని కొల్లికూళ్ల గ్రామంలో 60 మంది రైతులు 45 ఎకరాల్లో సాగుచేసిన మిర్చి పూత, పిందె రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. ఓ కంపెనీ మిర్చి నారును నర్సరీల్లో కొనుగోలు చేసి సాగుచేశారు. శుక్రవారం సర్పంచ్‌ జొన్నలగడ్డ కిశోర్‌, సీపీఎం నేతలు గురవయ్య, నాగేశ్వరరావు ఆ పైర్లను పరిశీలించారు. అధికారులు తక్షణం పైర్లను పరిశీలించి, నర్సరీలు, కంపెనీల నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కోరారు.


Updated Date - 2021-12-04T06:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising