ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందదాయకం: మంత్రి జయరాం

ABN, First Publish Date - 2021-10-08T15:11:36+05:30

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  బాలాత్రిపురసుందరి దేవిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్రంలోని అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. కరోనా నుంచి దూరమై అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్మికులకు అన్ని సదుపాయాలు తమ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి జయరాం తెలిపారు. 

Updated Date - 2021-10-08T15:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising