ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచిలీపట్నం: నకలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు

ABN, First Publish Date - 2021-12-14T18:12:57+05:30

మచిలీపట్నం: ఈజీ మనీ కోసం కేటుగాళ్లు ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం: ఈజీ మనీ కోసం కేటుగాళ్లు ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని దేనికైనా సిద్ధపడుతున్నారు. జెరాక్స్ తీసినంత సులభంగా దొంగనోట్లను ముద్రిస్తున్న ముఠా బండారం బయటపడింది. మచిలీపట్నంలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ చానల్ నుంచి దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో నెర్చుకున్నామని నిందితులు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. మెడికల్ షాపు యజమని ఫిర్యాదుతో ఈ ముఠా బండారం బయటపడింది. అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించిన నిందితులు దొంగనోట్లు తయారు చేసే మిషన్ కొనుగోలు చేశారు. వారు మూడు నెలల నుంచి సుమారు రూ. 5 లక్షల విలువగల 5 వందలు, వంద నోట్లు తయారు చేశారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల దొంగ నోట్లు, కలర్ ప్రింటింగ్, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-14T18:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising