ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేశ్‌పై కక్షతో విద్యార్థులను హింసించకండి

ABN, First Publish Date - 2021-06-17T06:25:13+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైౖ ఉన్న కక్షతో విద్యార్థులను హింసించకండి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురే్‌షకు బుధవారం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖ మంత్రికి తెలుగు యువత లేఖ

విద్యాధరపురం, జూన్‌ 16 :  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైౖ ఉన్న కక్షతో విద్యార్థులను హింసించకండి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురే్‌షకు బుధవారం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల మనోభావాలతో ఆడుకొని, పైశాచిక ఆనందం పొందుతోందని తెలిపారు. పరీక్షల విషయంలో మొండిగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రజలు కోలుకుంటున్న సమయంలో ఒకసారి పరీక్షలు పెడతామని, మరోసారి పెట్టమని విద్యాశాఖ మంత్రి చెప్పడంతో గందరగోళం ఏర్పడుతోందని అన్నారు. 


Updated Date - 2021-06-17T06:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising