ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ సర్కార్‌పై లంకా దినకర్ సీరియస్

ABN, First Publish Date - 2021-11-08T21:53:47+05:30

అమరావతి: జగన్ సర్కార్‌పై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ సర్కార్‌పై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రో ధరలను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు తగ్గించాయన్నారు. ఏపీ, బెంగాల్ రాష్ట్రాలు మాత్రం ప్రశాంత్ కిషోర్ సూచనలు మాత్రమే అమలు చేస్తున్నాయని విమర్శించారు. పెట్రో ధరలు తగ్గించాల్సిన అవసరం లేదని సీఎం జగన్‌ ప్రజా ధనంతో పేపర్లో ప్రకటన ఇస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు అర్థం కాకుండా పర్సంటేజీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. ఢిల్లీ చుట్టూ అప్పుల‌ కోసం ప్రదక్షిణ చేసే జగన్.. ప్రజా ధనాన్ని ఇలా దుబారా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. దేశంలో ఏపీలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మాయలు, మోసాలతో పాలన సాగిస్తున్నారని లంకా దినకర్‌ విమర్శించారు.

Updated Date - 2021-11-08T21:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising