ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్బన్‌ లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు

ABN, First Publish Date - 2021-04-24T05:24:12+05:30

అర్బన్‌ లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు

లబ్ధిదారులకు ప్లాట్లను చూపిస్తున్న తహసీల్దార్‌ సాయి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ రూరల్‌, ఏప్రిల్‌ 23 :  నున్నలో సేకరించిన భూములలో విజయవాడ అర్బన్‌కు చెందిన లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టినట్లు తహసీల్దార్‌ బీ సాయి శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు. అర్బన్‌కు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం ప్లాట్లను ఆయన చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నున్నలో అర్బన్‌ మండలానికి చెందిన 4,149 మందిని తొలి విడతలో ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో లబ్ధిదారులకు ప్లాట్లను చూపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్లాట్ల జియో ట్యాగింగ్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశామని ఆయన వివరించారు.

Updated Date - 2021-04-24T05:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising