ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా పేర్నినాని కుమారుడు కిట్టు

ABN, First Publish Date - 2021-10-27T17:42:13+05:30

కృష్ణాజిల్లా: ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని తనయుడు అతిథిగా హాజరుకావడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రి పేర్నినాని తనయుడు అతిథిగా హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం ఆర్టీసీ డీపో డ్రైవింగ్ స్కూల్లో 9వ బ్యాచ్ శిక్షణాతరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మంత్రి తనయుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) హాజరయ్యారు. ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ ఎంవై దానం అతిథిగా హాజరుకావాల్సి ఉండగా ఆయన రాకపోవడంతో కిట్టును ఆహ్వానించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


గతంలో మచిలీపట్నం కార్పొరేషన్ అధికారుల సమీక్షకు కూడా కిట్టు హాజరయ్యారు. కాగా అధికారిక కార్యక్రమాలకు మంత్రి పేర్ని నాని తన కుమారుడిని పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-10-27T17:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising