ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లా: భవానీ దీక్షాపరుల వాహనం బోల్తా

ABN, First Publish Date - 2021-10-15T18:01:34+05:30

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భవానీ దీక్షాపరుల టాటా మినీ వాహనం బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: బాపులపాడు మండలం, వీరవల్లి జాతీయ రహదారిపై భవానీ దీక్షాపరుల టాటా మినీ వాహనం బోల్తా పడింది. తణుకు నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి 20 మంది భవానీలు బయల్దేరారు. వీరవల్లి జాతీయ రహదారిపై భవానీలు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-15T18:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising