ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మృతి.. 66 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-10-17T06:03:49+05:30

ఇద్దరు మృతి.. 66 మందికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గడచిన 24 గంటల్లో 66 మందికి వైరస్‌ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,18,441కి, మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,406కి పెరిగాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1,16,277మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 758 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-10-17T06:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising