ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలి

ABN, First Publish Date - 2021-11-25T06:37:36+05:30

కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలి

ఆందోళన చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, నవంబరు 24 : ఏజీ అండ్‌ ఎస్‌జీఎస్‌ కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కళాశాలను ప్రభుత్వ కళాశాలగా ప్రకటించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందో ళన చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం జాతీయ గీతం ఆలపించారు.  ఎస్‌ ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సుకేష్‌ మాట్లాడుతూ యాజమాన్యం, ప్రభుత్వం  విద్యా ర్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొసాగిస్తామ న్నారు. దాతలు, ప్రజల సహయంతో  ప్రారంభించిన కళాశాల ప్రైవేటుగా నిర్వహిం చడం అన్యాయమన్నారు. కళాశాల నిర్వహించ లేని పక్షంలో  ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిరోజు తరగతులకు హాజరవుతూ శాంతి యుతంగా నిరసన తెలియజేస్తామన్నారు.

Updated Date - 2021-11-25T06:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising