ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు మహిళ కార్యదర్శి జాస్తి కల్యాణి మృతి

ABN, First Publish Date - 2021-04-23T06:48:42+05:30

మచిలీపట్నం తెలుగు మహిళా విభాగం కార్యదర్శి జాస్తి కల్యాణి కరోనాతో గురువారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 22 : మచిలీపట్నం తెలుగు మహిళా విభాగం కార్యదర్శి జాస్తి కల్యాణి కరోనాతో గురువారం మృతి చెందారు.   టీడీపీ  పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం  పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్థలత, నియోజక వర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, పట్టణ అధక్షుడు యండి ఇలియాస్‌ బాషా, టీడీపీ నాయకులు బాబాప్రసాద్‌, పి.వి.ఫణికుమార్‌ , పిప్పళ్ల కాంతారావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కల్యాణి మృతి పార్టీకి  తీరని లోటన్నారు.

Updated Date - 2021-04-23T06:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising