ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ కల్యాణ్‌ విశాఖ యాత్రను జయప్రదం చేయండి : రామకృష్ణ

ABN, First Publish Date - 2021-10-29T06:40:43+05:30

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 31న విశాఖపట్నంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 28 : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 31న విశాఖపట్నంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. గురువారం మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని అంద రూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలన్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ, ఉపాధ్యక్షుడు వంపుగడల చౌదరి, జన్ను నాగరాజు, సురేష్‌, గిరి, చక్రి, మైకేల్‌, రమేష్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T06:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising