ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుడి దాష్టీకంపై విచారణ

ABN, First Publish Date - 2021-11-26T06:16:46+05:30

దేచుపాలెం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు చేసిన దాష్టీకంపై గురువారం వత్సవాయి ఎంఈవో నాగరాజు విచారణ జరిపారు.

స్కూల్‌ నిర్వహణ కమిటీసభ్యులు, తల్లిదండ్రులను విచారిస్తున్న ఎంఈవో నాగరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గయ్యపేట(వత్సవాయి), నవంబరు 25: దేచుపాలెం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు చేసిన దాష్టీకంపై గురువారం వత్సవాయి ఎంఈవో నాగరాజు విచారణ జరిపారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన డీఈవో విచారణకు ఆదేశించారు. ఎంఈవో పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు, స్కూల్‌ నిర్వహణ కమిటీ సభ్యులు, అందుబాటులో ఉన్న విద్యార్థులను విచారించారు. హెచ్‌ఎం మంగ్యానాయక్‌ను విచారించారు. క్రమశిక్షణ కోసం విద్యార్థులను దండించినట్టు అంగీకరించారని, మరికొంతమంది పిల్లలను విచారించాల్సి ఉందని తెలిపారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఎంఈవో తెలిపారు. 


Updated Date - 2021-11-26T06:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising